• ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
40 కోట్ల రూపాయలతో ఉడాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ దంపతులు

40 కోట్ల రూపాయలతో ఉడాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ దంపతులు గోవాలో క్యాసినో పేరిట భారీ మొత్తంలో 40 కోట్లు వసూళ్లు చేసి పరారైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీఏ దేవిరెడ్డి సతీష్ రెడ్డి, ఆయన భార్య పల్లవి..

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
మార్చ్ 8న జరిగే జాతీయ లోకాదాలత్ ను సద్వినియోగం

మార్చ్ 8న జరిగే జాతీయ లోకాదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులను కోరిన…………….. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీత వనపర్తి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని, జిల్లా…

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
జిల్లా కేంద్రంలో 2 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి శిక్షణ కేంద్ర

జిల్లా కేంద్రంలో 2 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి శిక్షణ కేంద్ర నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ శిక్షణ కేంద్రం కోసం కృషిచేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా. మల్లురావి కి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి…

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
పెద్దగట్టు ప్రాంతం అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే

పెద్దగట్టు ప్రాంతం అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే జరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సూర్యాపేట సమీపంలోని దూరాజ్ పల్లి లో జరుగుతున్న పెద్దగట్టు జాతరకు MLC కల్వకుంట్ల కవిత తో కలిసి జాతరకు…

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
ఒకటో వార్డు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు

ఒకటో వార్డు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన…………….. మాజీ కౌన్సిలర్ చుక్క రాజు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన బండారు శారదమ్మ వైఫ్ ఆఫ్ బండారు పుల్లయ్య లు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు…

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
సిపిఐ వేసిన బస్తీలో ఉన్నంతకాలం

సిపిఐ వేసిన బస్తీలో ఉన్నంతకాలం సత్తయ్య గుర్తుండిపోతారు.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్.సిపిఐ కుత్బుల్లాపూర్ మాజీ మండల కార్యదర్శి గిరి నగర్, జగద్గిరిగుట్ట, గూడెంమెట్,మక్డుం నగర్,లెనిన్ నగర్, రావి నారాయణరెడ్డి నగర్ లాంటి అనేక బస్తీలను నిర్మించినటువంటి కామ్రేడ్ సత్తయ్య ఏడవ వర్ధంతిని…

You cannot copy content of this page