రేపటి నుంచి మేడారం మినీ జాతర
రేపటి నుంచి మేడారం మినీ జాతర నాలుగు రోజులపాటు సాగనున్న మేడారం జాతర మొక్కులు చెల్లించుకున్న భక్తులు మేడారం లో ప్రభుత్వం ఏర్పాట్లు మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులు..
రేపటి నుంచి మేడారం మినీ జాతర నాలుగు రోజులపాటు సాగనున్న మేడారం జాతర మొక్కులు చెల్లించుకున్న భక్తులు మేడారం లో ప్రభుత్వం ఏర్పాట్లు మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులు..
ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య? ములుగు జిల్లా: పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలోచోటు చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా కన్నాయి గూడెం,మండలంలోని తుపాకులగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీలోని బౌరంపేట్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి వారి 3వ వార్షికోత్సవం మరియు జాతరకు ముఖ్య అతిథిగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని ఆహ్వానించిన…
తెలంగాణ లో భారీగా విద్యుత్ వినియోగం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో అందుకు అనుగుణంగా సరఫరా చేస్తున్న తెలంగాణ విద్యుత్ సంస్థలు..
పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 1). నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన పాలడుగు లచ్చయ్య ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు..…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ కి చెందిన చిట్టి వీరాసేన రెడ్డి తల్లి గారైన చిట్టి అన్నమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి…
You cannot copy content of this page