సనాతన ధర్మమే ప్రపంచానికి శ్రీరామరక్ష

విశ్వ గురువుగా విలసిల్లి ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన సనాతన ధర్మమే ప్రపంచానికి శ్రీరామరక్ష అని ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల కన్వీనర్ నాగవెల్లి ప్రభాకర్ అన్నారు. దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో శుక్రవారం నాడు…

బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థికి మద్దతుగా కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ప్రచారం…

మల్కాజిగిరి నియోజకవర్గం,గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రు నగర్ లో గల మజీతీయ అబుబక్కర్, మీర్జల్ గుడ లో గల ఋతువుసాహి మజీద్ల వద్ద శుక్రవారం మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డికి మద్దతుగా గౌతమ్ నగర్ డివిజన్…

మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో డ్రైడే నిర్వహణలో భాగంగా మొక్కలకు అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకతో కలసి నీరు పోశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం…

కాంగ్రెస్ లో భారీగా చేరికలు

-పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు …… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కాంగ్రెస్ లో చేరికల పరంపర కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు…

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ

ప్రమాదవశాత్తు మున్నేరు హైవే పిల్లర్ గుంతలో పడి మృతి చెందిన ముగ్గురు పిల్లల కుటుంబ సభ్యులను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. నగరంలోని రామ చంద్రయ్య నగర్ లో నివాసముంటున్న వారి ఇళ్లకు…

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన బందోబస్తు పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పిలు

వనపర్తి జిల్లా కేంద్రంలో కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ బందోబస్తును జిల్లా అడిషనల్ ఎస్పీలు రాందాస్ తేజావత్ మరియు వీరారెడ్డిలు పరిశీలించారు అలాగే హెలిపాడ్…

భైరవునిపల్లి నుంచి పలు కుటుంబాలు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

మండలంలోని భైరవునిపల్లికి చెందిన విపక్ష పార్టీ నుంచి పలు కుటుంబాల వారు కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మంలో వీరికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని…

చుండూరు-కారంచెడు నరమేధమే ఖమ్మంలో పోటీ

దళిత బహుజనులను అణచివేసే కమ్మ, రెడ్డిలను ఓడించండి— బహుజన మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాండ్ర మల్లయ్య యాదవ్ కారంచెడు, చుండూరులలో నరమేధాన్ని సృష్టించిన రక్తమే ఖమ్మం గడ్డపై పోటీ చేస్తుందని, ఆ కమ్మ, రెడ్డిలను ఓడించాలని బహుజన మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎగ్జిట్ పోల్ పైమే, 11 సాయంత్రం 6-00 గంటల

దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎగ్జిట్ పోల్ పైమే, 11 సాయంత్రం 6-00 గంటల నుండి ఒపినియన్ పోల్ పై నిషేధం – జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్….. వనపర్తి : దేశంలో పార్లమెంట్ ఎన్నికలతో…

ఎన్ఎంసి టీఎస్ఎంసి దాడులపై జిల్లా మంత్రులు స్పందించాలి..

ఆర్ఎంపి సంఘాల నాయకులు విజ్ఞప్తి.. మూడు సంఘాలతో జెఏసి ఏర్పాటు… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గత రెండు రోజులుగా ఖమ్మం పట్టణంలో ఆర్ఎంపిల ప్రథమ చికిత్స కేంద్రాలపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసి) , టిఎస్ఎంసీ లు సంయుక్తంగా…

కుల గణనపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాంరాచాల యుగంధర్ గౌడ్

దేశవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక పరిష్కారమని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా…

కొద్దిమంది చేతుల్లోనే దేశ సంపద

మోడీ హయాంలో అగమ్యగోచరంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు: కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: జీ. దామోదర్ రెడ్డి, సీపీఐమేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి…

ఈటెలకు మద్దతుగా ..ఓబిసి కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం..

మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా మల్కాజ్గిరి బిజెపి ఓబీసీ గొల్ల కురుమ కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం నిర్వహించారు.. ఈటెల రాజేందర్ గెలుపే ప్రధాన లక్ష్యంగా బిజెపి కార్యకర్తలు నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. అందులో భాగంగా…

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసమై

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసమై 44 మరియు 45 డివిజన్లు కలిపి రామాలయం గుడి మరియు రాంపేట గ్రామంలోని సెంటర్ వద్ద వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కె ఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన…

లోక్‌సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరం

లోక్‌సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరంలో ఉన్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎమ్మెల్యేలతో సమీక్షించారు. . మధ్యాహ్నం సైనిక్‌పురిలోని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిరిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే…

కొండకల్ గ్రామంలో టిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం..

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని కొండకల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధి కొండకల్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను…

నర్సాపూర్ రాహుల్ గాంధీ జన జాతర సభ.

నర్సాపూర్ రాహుల్ గాంధీ జన జాతర సభ.▫️హాజరైన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ…

సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ కాలనీ ఫేస్ 2 వాంబే బ్లాక్ నెంబర్ 50,51,52,53 వద్ద సీసీ రోడ్ల కొరకు గతంలో పది లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయిన రెండు గల్లీలలోని సీసీ రోడ్డును…

కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ…

పార్టీలకు అతీతంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలి

వై సతీష్ రెడ్డి, బి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపిలో చేరికప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి: మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా శంకర్‌పల్లి:పార్టీలకు అతీతంగా చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్…

మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారం

మల్కాజిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట్ మండలంలోని షామీర్పేట్, పొన్నాల , బొమ్మరాజుపెట్, బాబాగూడ గ్రామలలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మల్కాజిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి…

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్,దుండిగల్ మున్సిపాలిటీ,కొంపల్లి మున్సిపాలిటీ లలో నిర్వహించిన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్…

చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా చేకూర్త రాజశేఖర్ రెడ్డి

చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన చేకూర్త రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేకూర్త రాజశేఖర్ రెడ్డికి నియామక…

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించండి….. మండల్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మర్రివాగు రాజు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నుండి రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,విద్యుత్ సరఫరాలు మంచినీటి సరఫరాలు అంతరాయం ఏర్పడిందని అన్నారు , గెలిచిన 100 రోజులలోనే ఆరు…

బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించండి: మండలబిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్

చేవెళ్ల పార్లమెంటునియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోఉన్న బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని శంకర్‌పల్లి మండల పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండల పరిధి కొండకల్ గ్రామంలో స్థానిక నాయకులతో…

ఆకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పౌరసరఫరాల కమీషనర్‌ డీఎస్‌ చౌహన్‌ పర్యటించారు..

పలు కేంద్రాలను పరిశీలించి…జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ..జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….ఈ సందర్భంగా మాట్లాడుతూ…రైతులు పండించిన వరి ప్రతీ గింజను…

ఆ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్‌ను ఓడించారు: కేటీఆర్

ఆ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్‌ను ఓడించారు: కేటీఆర్ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్‌ను ఓడించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కుషాయిగూడలో మైనార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మనుషుల్లో విషం నింపి…

కాంగ్రెస్‌కు ఓటేస్తే BJPకి వేసినట్లే: కేటీఆర్‌

కాంగ్రెస్‌కు ఓటేస్తే BJPకి వేసినట్లే: కేటీఆర్‌BJP, BRS ఒక్కటేనని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీతో మాకు దోస్తీ ఉంటే కవిత జైలులో ఉంటుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్‌ 6…

మందకృష్ణకు ఇచ్చిన మాటను మరువను: మోదీ

మందకృష్ణకు ఇచ్చిన మాటను మరువను: మోదీకాంగ్రెస్‌కు రాజ్యాంగమంటే విలువ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలిపారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న రాజ్యాంగ విధానాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని చెప్పారు. ఎస్సీల…

కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్: మోదీ

కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్: మోదీకాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని ప్రధాని మోడీ కొనియాడారు. వరంగల్‌ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘నాలుగో విడతలో కాంగ్రెస్‌ గెలిచే సీట్లను చూడాలంటే భూతద్దం సరిపోదు, మైక్రోస్కోప్‌ కావాల్సిందే. కాంగ్రెస్ అబద్ధాలు ఎలా…

You cannot copy content of this page