ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేర్యాల బంధు విజయవంతం
కేంద్ర ప్రభుత్వం ఎస్సీలను, వాటి ఉప కులాలను విభజించి పాలించే ఆలోచన మానుకోవాలి సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరే కిస్తూ పార్లమెంట్లో 1/3 మెజారిటీతో చేయాల్సిన చట్టాన్ని సుప్రీం కోర్టుని ఏకపక్ష తీర్పుని ఇవ్వడం జరిగింది అని విమర్శించడం జరిగింది. దీని వల్ల ఎస్సీ లకు ఎస్సీ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుందని విద్య ఉద్యోగ రిజర్వేషన్లలో యువత నష్టపోతుందని సామాజిక వర్గం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇంకా వెనకబడిపోతుందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకొని ఎస్సీలను విభజించి పాలించే ఆలోచన ధోరణి మానుకోవాలని అన్నారు.
ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేర్యాల బంధు
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
TEJA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి ధర్మపురి -….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ హయాంలో…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
TEJA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సూర్యపేట జిల్లా : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్…