TEJA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ. ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన పీఠాధిపతి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణిక రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి.


TEJA NEWS