కమీషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష
తిరుపతి నగరపాలక
నిర్మాణంలో జరుగుతున్న కమీషనర్ బంగ్లాను ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.
తిరుపతి యస్.వి. యూనివర్సిటీ సమీపంలో వున్న నగర పాలక సంబంధించి స్థలంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరశీలించి, బంగ్లా నిర్మాణా స్కెచ్ ని పరిశీలించారు.
బంగ్లా నిర్మాణా కాంట్రాక్టర్ ని ఉద్దేశించి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మేయర్ వెంట నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ తేజస్విని, బంగ్లా కాంట్రాక్టర్లు తదితరులు వున్నారు.
కమీషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష
Related Posts
20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల
TEJA NEWS 20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల చేసిన -గుడివాడ ఎం.ఎల్.ఎ.వెనిగండ్ల రాము నవజనత ప్రతినిధి గుడివాడ: 25 సంవత్సరాలుగా జర్నలిజం లో కొనసాగుతూ నవ జనత పత్రికా సంపాదకులు జి.శ్యాంబాబు 20…
ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు
TEJA NEWS ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు ఆర్ట్, వెస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది…