TEJA NEWS

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల కిర్బీ పరిశ్రమ ఆవరణలో కార్మిక నాయకుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ పిజెఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్మిక నాయకులు.


TEJA NEWS