TEJA NEWS

కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీలో దుందిగల్ మరియు కొంపల్లి మునిసిపాలిటీలకు చెందిన 18 (రూ.18,02,088 విలువ గల) కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారాక్ చెక్కులను యంఆర్వో మతీన్ తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ , కౌన్సిలర్ మహేందర్ యాదవ్ , మరియు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS