జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ.*
వనపర్తిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీతని జిల్లా కోర్టు నందు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసిన జిల్లా ఎస్పీ ఆర్. గిరిధర్ . ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులపై, న్యాయస్థానం నందు పెండింగ్లో ఉన్న కేసుల పై జిల్లా ప్రధాన న్యాయమూర్తితో చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామదాసు తేజవత్ , డిఎస్పి జె వెంకటేశ్వరరావు , వనపర్తి సీఐ నాగభూషణ రావు టౌన్ ఎస్సై జయాన్న రూరల్ ఎస్సై 2 బాలయ్య కోర్టు లైసెన్ అధికారి సత్యం, చిన్నారెడ్డి పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన జిల్లా ఎస్పీ.*
Related Posts
జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
TEJA NEWS జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి చెస్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లేపల్లి తనయ్, బామర్ లక్షిత్, జ్యోతుల రిషిక్రిష్ణ,…
గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై తుది తీర్పు
TEJA NEWS గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై రేపే తుది తీర్పు హైదరాబాద్:గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచార ణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును…