ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షల సంపాదన
త్వరలో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను ఉపయోగించుకోనుంది. ఈ మేరకు నూతన సోషల్ మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్ఫ్లూయెన్సర్లు నెలకు రూ.8 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. అయితే ఈ పాలసీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షల సంపాదన
Related Posts
నేడు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
TEJA NEWS నేడు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం నేడు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవంఅన్ని రకాల జీవరాశులకు నీరు చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా నీటి పర్యవేక్షణ, నీటి వనరులను రక్షించడంలో ప్రజల ప్రమేయాన్ని ప్రోత్సహించడానికి, 2003 నుండి ప్రతి సంవత్సరం…
వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానన్న డొనాల్డ్ ట్రంప్
TEJA NEWS వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానన్న డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానన్న డొనాల్డ్ ట్రంప్అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని చెప్పారు. మిచిగాన్…