చర్లపల్లి మహిళ సంఘ భవనంకు విద్యుత్ కనెక్షన్ అందివ్వాలి
దర్మపురి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామా మహిళ సంఘ భవనంకు విద్యుత్ కనెక్షన్ అందివ్వాలని ప్రభుత్వ విప్ దర్మపురి ఎంఎల్ఏ అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను కలిపించాలని మహిళ సంఘ సభ్యులు కోరుతున్నారు సమస్యను స్తానిక గ్రామ కాంగ్రెష్ పార్టి నాయకులకు కలిసి తెలిపామని మహిళ సంఘ సభ్యులు తెలిపారు ఐనా వారు ఎంఎల్ఏ అడ్లూరిని కల్పిస్తలేరని తెలిపారు గ్రామంలోని మహిళ సంఘ భవనంలో ఏదేని మిటింగ్ కాని ప్రోగ్రామ్స్ ఏర్పటు చేసుకుంటె విద్యుత్ లేక చాలా ఇబ్బంది అవుతుందని విద్యుత్ మీటర్ కు కూడ కట్టినామని గతంలో మహిళ సంఘభవనంకు విద్యుత్ ఉండేదని ఇప్పుడు కనేక్షన్ తీసివేశారని పేర్కోన్నారు మహిళ సంఘ భవనంకు విద్యుత్ అందించాలంటె విద్యూత్ పోల్స్ అవసరమైతాయని స్తానిక కాంగ్రెష్ పార్టి లీడర్లు పట్టించుకుని ప్రభుత్వ విప్ దర్మపురి ఎంఎల్ఏ అడ్లూరి లక్ష్మన్ కుమార్ వద్దకు సమస్యను చేరవేసి విద్యుత్ కనేక్షన్ అందివ్వాలని మహిళ సంఘ సభ్యులు గ్రామపెద్దలు గ్రామస్తులు కోరుతున్నారు
చర్లపల్లి మహిళ సంఘ భవనంకు విద్యుత్ కనెక్షన్ అందివ్వాలి
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
TEJA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
TEJA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…