TEJA NEWS

గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగింపు

అర్థరాత్రి 2 గంటల వరకు పరుగులు తీయనున్న మెట్రోరైళ్లు

అన్ని మార్గాల్లో అర్థరాత్రి 1 గంటలకు బయలుదేరనున్న చివరి రైళ్లు

రేపు అర్థరాత్రి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకోనున్న మెట్రో రైళ్లు

ఖైరతాబాద్, లక్డికాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులతో భద్రత…


TEJA NEWS