TEJA NEWS

జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యం లో రుణ మాఫీ పొందిన రైతులు 248 మందికి 1 కోటి 56 లక్షలు రూపాయల నూతన రుణాల చెక్కులు ఆందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ లు పత్తి రెడ్డి మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,CEO వేణు,
పాక్స్ డైరెక్టర్ లు లింగన్న,శంకరయ్య,పోచమల్లయ,రాజిరెడ్డి,దేవమ్మ,రాజవ్వ,గంగా రాజం,ఆరుముల్ల గంగారం,నీలం లక్ష్మి,
నాయకులు క్యాదాసు నాగయ్య, బోనగిరి నారాయణ,అంకం సతీష్,బొడ్డు దామోదర్,పడిగేల స్వామి రెడ్డి,భక్కషెట్టిఅంజనేయులు,,పోతునుక మహేష్,శ్రీనివాస్,కోటేశ్వర రావు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS