జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యం లో రుణ మాఫీ పొందిన రైతులు 248 మందికి 1 కోటి 56 లక్షలు రూపాయల నూతన రుణాల చెక్కులు ఆందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ లు పత్తి రెడ్డి మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,CEO వేణు,
పాక్స్ డైరెక్టర్ లు లింగన్న,శంకరయ్య,పోచమల్లయ,రాజిరెడ్డి,దేవమ్మ,రాజవ్వ,గంగా రాజం,ఆరుముల్ల గంగారం,నీలం లక్ష్మి,
నాయకులు క్యాదాసు నాగయ్య, బోనగిరి నారాయణ,అంకం సతీష్,బొడ్డు దామోదర్,పడిగేల స్వామి రెడ్డి,భక్కషెట్టిఅంజనేయులు,,పోతునుక మహేష్,శ్రీనివాస్,కోటేశ్వర రావు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యం లో రుణ మాఫీ పొందిన రైతులు
Related Posts
కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్
TEJA NEWS కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు BRS పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుట్టుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశ…
స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం
TEJA NEWS స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కివినతి.. దళితుల స్మశాన వాటికను ఆక్రమించుకొని సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల…