TEJA NEWS

గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.‌

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీజీ భారతమాత చిత్రపటాలకు పూలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించింది .

ఎమ్మెల్యే మాట్లాడుతు…

ఏ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం జరపలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ధైర్యంగా సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం గా మరిచారని అధికారికంగా ఈ కార్యక్రమాలు జరగడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గద్వాల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS