TEJA NEWS

గుంటూరు జిల్లా

గుంటూరులో దొంగ నోట్లు ముఠా…

5 గురు అరెస్ట్…

1.06 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం..

గుంటూరు కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు

ఓ మెకానిక్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బిక్కవోలు, అనపర్తి పోలీసులు…

రూ.1.06 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నా పోలీసులు

కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రింటింగ్ సామగ్రి, జిరాక్స్ యంత్రాలను సీజ్ చేశారు.