
గుంటూరు జిల్లా
గుంటూరులో దొంగ నోట్లు ముఠా…
5 గురు అరెస్ట్…
1.06 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం..
గుంటూరు కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు
ఓ మెకానిక్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బిక్కవోలు, అనపర్తి పోలీసులు…
రూ.1.06 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నా పోలీసులు
కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రింటింగ్ సామగ్రి, జిరాక్స్ యంత్రాలను సీజ్ చేశారు.
