రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్లలో ఇప్పటికే వంటనూనెలు, కందిపప్పును తక్కువ ధరకే పంపిణీ చేస్తోంది. అయితే నవంబర్ నుంచి కందిపప్పు, పంచదారను రేషన్ బియ్యంతో పాటు పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచి కార్డుపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు, చక్కెర అరకేజీ రూ.17 చొప్పున విక్రయించనున్నారు. గోధుమ పిండి, రాగులు, జొన్నల్ని కూడా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
Related Posts
” నెల్లూరులో కదంతొక్కిన జనం”
TEJA NEWS నెల్లూరులో కదంతొక్కిన జనం” వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ వేలాదిగా తరలివచ్చి, విజయవంతం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు…
హైకోర్టులో అల్లు అర్జున్కు ఊరట
TEJA NEWS హైకోర్టులో అల్లు అర్జున్కు ఊరట ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమాలను ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన అల్లు అర్జున్ నవంబర్ 6న నిర్ణయం వెల్లడిస్తామన్న హైకోర్టు.. అప్పటి వరకు…