హన్మంతన్న భరోసా||
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 17 డివిజన్ కౌసల్య కాలనీ కమిటీ వాసులు సి . సి రోడ్స్ మరియు ఇతర అభివృద్ధి నిధుల కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం ఇచ్చి విన్నవించగా సానుకూలంగా స్పందించి త్వరలోనే వారి సమస్యలను పై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 17 డివిజన్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, హరీష్ రెడ్డి, ప్రసాద్ రావు, లింగ రెడ్డి, పద్మ రావు, నాగేశ్వర్ రెడ్డి, గొల్ల కృష్ణ మరియు ఇతర కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
హన్మంతన్న భరోసా
Related Posts
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ
TEJA NEWS మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ – రజక సంఘం జిల్లా కార్యదర్శి కొడెపాక రవీందర్కమలాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కమలాపూర్ :పెత్తందారి తనం, దౌర్జన్యాలు అరాచకాలపై తిరుగుబాటు చేసి తెలంగాణ…
రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని..
TEJA NEWS రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని..దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. ధర్మపురి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్.. పెగడపల్లి : మేక్ ఇన్ ఇండియా పేరుతో బీజేపీ అన్ని కాంట్రాక్టులను ఆదానికి ఇస్తోందని ఇజ్రాయిల్ తయారు చేసిన…