అక్రమ నిర్మాణాలు ఆపివెయ్యాలి
దర్మపురి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట రెవెన్యూ పరిది చెర్లపల్లి గ్రామంలో సర్వే నెం 106 లో ఓ మిల్లు యజమాని ప్రభుత్వ భూమిని అక్రమించుకుని ప్రహారి నిర్మీస్తున్న అదికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చర్లపల్లి గ్రామస్తులు మీడియాముందు వాపోయారు గతంలో 2005 రికార్డు ప్రకారం ప్రభుత్వం భూమి ఎంత ఉంటె అంత ఉండేలా చూడాలని ప్రస్తుతం శ్మాశనవాటిక కు ఇచ్చినా ప్రభుత్వ భుమిని కూడ దనవంతులు ఐన మిల్లు యజమాని అక్రమించి నిర్మాణాలు జరుపడం ఎంతవరకు సమంజసం అని గ్రామస్తులు మండిపడుచున్నారు శ్మాశన వాటిక కూడ వదలరా ఇది చూస్తు ఊరుకున్న ప్రభుత్వ అదికారులకు ఎంతముట్టినవి అని మండి పడుచున్నారు ఈ భూమి కి మూడువైపులా మిల్లు యజమాని తోపాటు మిగితావారు అక్రమించారు ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని
అక్రమనిర్మా ణా జరుపుచున్న మిల్లు యజమాని పైనా ప్రభుత్వం అదికారులు చర్యలు తీసుకోవాలని లేదంటె కలేక్టర్ కు పిర్యాదు చేస్తామని హెచ్చరిస్తు ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పటు చేసి కంచె ఏర్పటు చెయ్యాలని చర్లపల్లి గ్రామస్తులు కోరుతున్నారు
అక్రమ నిర్మాణాలు ఆపివెయ్యాలి
Related Posts
మా కష్టానికి ఫలితం దక్కింది: హీరోయిన్ ప్రతిభ
TEJA NEWS మా కష్టానికి ఫలితం దక్కింది: హీరోయిన్ ప్రతిభ మా కష్టానికి ఫలితం దక్కింది: హీరోయిన్ ప్రతిభ‘లాపతా లేడీస్’ 2025 ఆస్కార్కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన…
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా?
TEJA NEWS రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా? అమరావతి:వైసిపికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్యాలకుమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, రాజీనామాలు చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే, వీరు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన…