సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట
లిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం
అరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరట
లభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూ
దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ
చేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపై
ఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నత
న్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ లోపు ఆ
పిటిషన్పై స్పందించాలని సూచించింది.
అనంతరం విచారణను రెండు వారాలకు
వాయిదా వేసింది.
సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట
Related Posts
ఇద్దరు కుమార్తెలు “మహి” మరియు “ప్రియాంక” తమతండ్రి పని
TEJA NEWS ఇద్దరు కుమార్తెలు “మహి” మరియు “ప్రియాంక” తమతండ్రి పనిచేసే ప్రదేశానికి వెళ్లాలని కోరుకున్నారు. తన కుమార్తెల కోరికలను నెరవేర్చడానికి, అతను వారిని తన పని ప్రదేశం, సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి పనిచేసే ప్రదేశాన్ని సందర్శించి…
మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా
TEJA NEWS మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా న్యూ ఢిల్లీ :మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి…