*గణేష్ మండపలకు ఆహ్వానం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ సాయి బాలాజీ ఎనక్లేవ్ అస్సోసియేషన్- మల్లంపేట్, గణేష్ ఉత్సవ కమిటీ-జర్నలిస్ట్ కాలనీ మరియు సాయి అనురాగ్ కాలనీ సేవ సమితి- బాచుపల్లి వాసులు గణేష్ మహోత్సవం సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, 18 డివిజన్ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్ CH . జీతయ్య ముదిరాజ్, రాంచందర్ నాయక్ మరియు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.
గణేష్ మండపలకు ఆహ్వానం
Related Posts
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ
TEJA NEWS రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ…
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
TEJA NEWS తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్…