శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ లో జగిత్యాల డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ గారు అమ్మవారుకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం ఆలయం 62వ వార్షికోత్సవం తేదీ:30-08-2024 శుక్ర వారం నుండి 02-09-2024సోమవారం వరకు జరుగు ఉత్సవ ప్రచార రథం ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్ , నాగమల్ల మనోహర్, గాజోజి రాజగోపాల్ చారి , రాఘవ చారి, అయిలా చంద్ర ప్రకాశ్, తుమ్మనపెల్లి సుగుణాకర్, కొయ్యడ సత్యనారాయణ, వడ్లురి హరికృష్ణ, సత్యజిత్ , ప్రవీణ్,అరుణ్, ఆలయ పూజారి అంగడి మఠం చరణ్ , తదితరులు పాల్గొన్నారు
శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ లో జగిత్యాల డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్
Related Posts
గణేశ్ నిమజ్జనం.. గతేడాది కంటే మెరుగైన పరిస్థితి: సీపీ CV ఆనంద్
TEJA NEWS గణేశ్ నిమజ్జనం.. గతేడాది కంటే మెరుగైన పరిస్థితి: సీపీ CV ఆనంద్ గణేశ్ నిమజ్జనం.. గతేడాది కంటే మెరుగైన పరిస్థితి: సీపీ CV ఆనంద్గణేశ్ నిమజ్జనం త్వరగా పూర్తిచేసేందుకు 25వేల మంది సిబ్బంది నిర్విరామంగా కృషి చేశారని HYD…
వరద బాధితులకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ భారీ విరాళం
TEJA NEWS వరద బాధితులకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ భారీ విరాళం వరద బాధితులకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ భారీ విరాళంతెలంగాణలో వరద బాధితులకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయం…