TEJA NEWS

స్మశాన వాటికలో జంగిల్ క్లియరెన్స్.

పరవాడ: జీవీఎంసి 79 వ వార్డు లంకెలపాలెం ఏలేరు కెనాల్ ప్రక్కన గల స్మశాన వాటికలో వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఆదేశాలు మేరకు జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉ దయం 7 గంటలకు లంకెలపాలెం రెండవ స్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని,నాయకులు, యువకులు, కార్యకర్తలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కార్పొరేటర్ కోరారు.


TEJA NEWS