అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కరణంరెడ్డి నరసింగరావు
గాజువాక 66వ వార్డు అధ్యక్షులు ప్రసాద్ శర్మ ఆద్వర్యంలో కణితి రోడ్డు బివికే హైస్కూలు ఆవరణలో అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు చేతుల మీదుగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో బాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఐదు రోజుల్లో గాజువాక ఇరవై వార్డుల్లో ఆయా ప్రాంత నాయకుల ఆద్వర్యంలో వేల మొక్కలు నాటామని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ ,మండల అధ్యక్షులు గూటూరు శంకరరావు ,ప్రధాన కార్యదర్శి మోటూరు భారతి , ఉపాధ్యక్షులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కరణంరెడ్డి
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
TEJA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
TEJA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్ నందు…