- తిరుపతి జిల్లా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ.
- మంచి ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు.
- CEIR పోర్టల్ మొబైల్ హంట్ ల ద్వారా సుమారు 90 లక్షల రూపాయల విలువ గల 500 మొబైల్ ఫోన్లు రికవరీ.
- మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసి, మొబైల్ హంట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులు.
- జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు..,
- తిరుపతి జిల్లాలో సెల్ ఫోను పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీసు వారు ఏర్పాటు చేసిన Mobile Hunt (WhatsApp 9490617873) అప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై గతంలో సుమారు రూ.5,45,40,000/- ల విలువ గల 9 విడతలలో 3,030 సెల్ ఫోన్ లను రికవరీ చేసి సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగింది.
- “ప్రసుత్తం 10వ విడతలో సుమారు రూ.90,00,000/- విలువ గల 500 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు.” సదరు సెల్ ఫోన్ లను గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు., విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బాధితులకు అందజేశారు.
తిరుపతి జిల్లా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ.
Related Posts
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
TEJA NEWS ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో…
గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న
TEJA NEWS గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు. గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులకు రాష్ట్రంలో…