TEJA NEWS

నాగదేవత కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..

127 – రంగారెడ్డి నగర్ డివిజన్ గిరి నగర్ లోని నాగ దేవత దేవాలయంలో నాగ పంచమిని పురస్కరించుకొని నిర్వహించిన నాగ దేవత కల్యాణోత్సవ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో గ్రహ దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, వరలక్ష్మీ, భారతి, రమ్మిగౌడ్ , కుమారి సురేష్ అమరేందర్ చారి, శ్రీకాంత్, సాయి, శేఖర్, వినోద్, కార్తీక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS