TEJA NEWS

నరేంద్ర మోదీ.. జెండా ఎగురవేయటం పదకొండోసారి!

ఆగస్ట్ 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేయనున్న ప్రధాని

న్యూ ఢిల్లీ:

దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత సాధించారు. వచ్చే సంవత్సరం మళ్లీ జెండా ఎగురవేస్తానని గతేడాది ఆగస్టు 15న ప్రకటించిన మోదీ జోస్యం ఇప్పుడు నిజం కానుంది….


TEJA NEWS