TEJA NEWS

నూతనంగా బాలానగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నరసింహ రాజు కి బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మరియు ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ కలవడం జరిగింది ఈ సందర్బంగా ఇరు కార్పొరేటర్లు సీఐ గారికి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో BRS పార్టీ బాలానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా నాయకులు మొహమ్మద్ బాబా,నర్రా దేవేందర్ రెడ్డి,నాగేందర్ గౌడ్,రంగంపేట్ శ్రీనివాస్,ప్రేమ్ కుమార్,వెంకట చారి,ఎం.సుధాకర్,నాగరాజ్ గౌడ్,గౌతమ్ మరియు ఫతేనగర్ డివిజన్ కోఆర్డినేటర్ సురేందర్ నాయుడు,బాగయ్యా తదితరులు సీఐ ని కలిసిన వారిలో ఉన్నారు .


TEJA NEWS