సిద్దిపేట జిల్లా గజ్వేల్ బయ్యారం గ్రామంలో గ్రోత్ మేలు
గ్రామపంచాయతీ సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల బరువు తీసి వాళ్ల గురించి వివరించి తల్లులకు చెప్పడం జరిగింది ప్రతి నెల పిల్లల బరువు తీసి బరువు తీసి ఎలా ఉన్నారో చూసుకోగలరని సెక్రెటరీ మీటింగ్ లో చెప్పడం జరిగింది అంగన్వాడి సెంటర్లో ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ అరుణ మెట్టమ్మ తల్లులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు
పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగింది
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
TEJA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
TEJA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో పారిశుద్ధ…