పాసిగామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు.
ధర్మపురి
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన
14 కుటుంబాలు 62 మంది ప్రజలను అధికారులు
హరిత హోటల్ కి తరలించారు. ఈ సందర్భంగా
అధికారులు మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి
కురుస్తున్న భారీ వర్షాలకు పాశిగామ గ్రామంలోని
వాగుకు సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు
తరలించినట్లు తెలిపారు. సీఐ రామ నరసింహారెడ్డి,
ఎస్ఐ ఉమా సాగర్, తహశీల్దార్ శేఖర్, ఎంపీఓ
శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పాసిగామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు.
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
TEJA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా వనపర్తి మున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
TEJA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల…