TEJA NEWS

Officials should be vigilant in the wake of rains: Bhatti

Sep 01, 2024,

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపత్యంలో ఖమ్మం, మధిరలో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. దీంతో కరీంనగర్ పర్యటన రద్దు చేసుకొని ఆయన హుటాహుటిన ఖమ్మం బయలుదేరారు. ఖమ్మం కలెక్టర్, కమిషనర్‌తో పరిస్థితిని సమీక్షించారు.

Officials should be vigilant in the wake of rains: Bhatti

TEJA NEWS