కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని కలిసిన ప్రజలు…
Related Posts
శంకర్పల్లి: పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు
TEJA NEWS శంకర్పల్లి: పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు శంకరపల్లి : స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్ పర్సన్…
శంకర్పల్లి: క్రిస్టల్ వెంచర్ కాలనీలో కుక్కలు బాబోయ్
TEJA NEWS శంకర్పల్లి: క్రిస్టల్ వెంచర్ కాలనీలో కుక్కలు బాబోయ్ శంకర్పల్లి మున్సిపల్ పరిధి క్రిస్టల్ వెంచర్ కాలనీలో కుక్కలు యథేచ్ఛగా స్వైర్యవిహారం చేస్తున్నాయి. పట్టణంలో ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతున్న…