TEJA NEWS

అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు ఆడుతున్నాడు’

‘అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు ఆడుతున్నాడు’
అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘మేము స్మార్ట్ మీటర్లు రైతులకు పెట్టమని అగ్రిమెంట్లో సృష్టంగా కనిపిస్తుంటే.. రేవంత్ రెడ్డి మాట మార్చి చెపుతున్నాడు. మామూలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అతను కూడా రేవంత్ రెడ్డి కంటే దరిద్రంగా చదవడు’ అని విమర్శించారు.


TEJA NEWS