తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో వెలసిన లింగం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు రాంపూర్పెంట వరకు బస్సులు, కార్లలో వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ దట్టమైన అడవుల్లో నడవాల్సి ఉంటుంది.
3 రోజుల పాటు సలేశ్వరం జాతర….
Related Posts
తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల
TEJA NEWS తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల సందర్బంగా అక్రమంగా డబ్బులు గుంజుతున్న థియేటర్ యాజమాన్యాలు.. ఇబ్రహీంపట్నం ‘దేవర’ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు.. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది..…
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ
TEJA NEWS మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ – రజక సంఘం జిల్లా కార్యదర్శి కొడెపాక రవీందర్కమలాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కమలాపూర్ :పెత్తందారి తనం, దౌర్జన్యాలు అరాచకాలపై తిరుగుబాటు చేసి తెలంగాణ…