TEJA NEWS

పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని MG రోడ్డు లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో కలిసి పారిశుధ్య కార్మికులను సన్మానించారు


TEJA NEWS