సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా: శంభీపూర్ రాజు …
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభిపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు….
సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా: శంభీపూర్ రాజు .
Related Posts
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్
TEJA NEWS జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన వెంకటస్వామి.. TEJA NEWS
నేడు కేబినెట్ భేటీ.
TEJA NEWS నేడు కేబినెట్ భేటీ..!! హైడ్రాకు ఆర్డినెన్స్..శాఖల నుంచి అధికారుల డిప్యుటేషన్!హెల్త్ ప్రొఫైల్, రేషన్ కార్డుల పంపిణీ విధివిధానాలపై చర్చవర్సిటీలకు చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప్రెడ్డి పేరుఎస్ఎల్ బీసీ అంచనాల పెంపునకూ ఆమోదం!హైదరాబాద్ : హైడ్రాకు చట్టబద్ధత కల్పించేదానిపై అర్డినెన్స్…