TEJA NEWS

రైతు పంటరుణమాఫీకోసం స్పెషల్ డ్రైవ్

ధర్మపురి : రైతుల బాగు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయగా
రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించలేక రుణమాఫీ జరగని రైతుల కుటుంబం నుండి దరఖాస్తు స్వీకరించి ఆన్లైన్ చేశారు

పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో వ్యవసాయ మల్లేశం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు రేషన్ కార్డు లేని రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి రుణమాఫీ అందే విధంగా ప్రత్యేకంగా నియమించబడ్డ ఇన్చార్జి మల్లేశం మాట్లాడుతూ పంట రుణం తీసుకున్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని వివరించారు
ఈ కార్యక్రమంలో ఏఈఓ సరోజినీ పెగడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యాంసుందర్ రెడ్డి గోలి రాజేందర్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS