శ్రీ నడిగడ్డ నాగుల ఎల్లమ్మ నూతన విగ్రహా ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , BRS పార్టీ నాయకులు మురళీ యాదవ్ …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ఇందిరమ్మ కాలనీ లో నూతనంగా నిర్మించిన శ్రీ నడిగడ్డ నాగుల ఎల్లమ్మ నూతన విగ్రహా ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవంలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , BRS పార్టీ సీనియర్ నాయకులు మురళీ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేసి గణపతి సహిత మహా చండీ యాగం, మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు, అనంతరం ఎల్లమ్మ దేవి కల్యాణం, ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, కామేశ్వరరావు, బాబీ ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ నడిగడ్డ నాగుల ఎల్లమ్మ నూతన విగ్రహా ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం
Related Posts
కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్
TEJA NEWS కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు BRS పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుట్టుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశ…
స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం
TEJA NEWS స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కివినతి.. దళితుల స్మశాన వాటికను ఆక్రమించుకొని సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల…