TEJA NEWS

Strict action if fake seeds are sold to farmers: AO Suresh Babu

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: AO సురేష్ బాబు

శంకర్‌పల్లి:
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని శంకర్‌పల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాలలో విత్తనాల నిల్వలను, స్టాక్ బోర్డులను పరిశీలించారు. ఏవో మాట్లాడుతూ డీలర్లు ఎవరైనా విత్తనాల కృత్తిమ కొరతను సృష్టించిన, అధిక ధరలకు అమ్మిన చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


TEJA NEWS