జగిత్యాల లో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి…

కొత్త బస్టాండ్‌లో నిర్వహించిన అగ్నిమాపక విన్యాసాలు సిబ్బంది నిర్వహించారు.. 1944 లో ముంబైలో అగ్నిమాక ఘటనలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాషారు.. ఈ నెల 20 వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి.. వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలకు నివారణ చర్యలపై సిబ్బంది…

You cannot copy content of this page