ఎంపీ వద్దిరాజు ఇస్త్రీ షాపులో

బురహాన్ పురంలో కాలినడకన ఎన్నికల ప్రచారం చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తనకు ఎదురుగా కనిపించిన ఇస్త్రీ షాపును సందర్శించారు.షాపు యజమాని రాచకొండ వెంకన్నను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వెంకన్న కరెంట్ కష్టాలు,కోతల గురించి వాపోయారు.ఎంపీ వద్దిరాజు…

You cannot copy content of this page