గత 10ఏళ్లుగా దేశాన్ని పట్టిపిడిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం

గత 10ఏళ్లుగా దేశాన్ని పట్టిపిడిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హల్లో నిర్వాహంచిన NSUI వరంగల్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో…

దేశంలో ఓటర్లు ఎన్ని కోట్ల మంది? గత ఐదేళ్లలో ఎంత మంది పెరిగారంటే?

దేశంలో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్ని కోట్ల మంది ఓటు వేస్తారు? ఎంత శాతం ఓటర్లు పెరిగారు? ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం వెల్లడించింది. ఈసీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ…

హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO) గత రికార్డును బద్దలు కొట్టింది

హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO) గత రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది 7.85 లక్షల పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది. దేశంలో ఐదవ స్థానంలో నిలిచింది.

You cannot copy content of this page