హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా

హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా జూలై 2 నాటి ఘటన చాలా బాధాకరం-భోలే బాబా ఈ బాధను తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలి-భోలే బాబా ప్రభుత్వం, పాలనా యంత్రాంగం మీద నమ్మకం ఉంచండి అనవసర వివాదం సృష్టించిన…

ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu showed a change in governance after taking oath ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో సీఎం చంద్రబాబు మార్పు…

29 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!

Like this again after 29 years! 29 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!ఏపీ శాసనసభపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 29 ఏళ్ల తర్వాత ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. తొలిసారి చంద్రబాబు సీఎం అయ్యే మందు…

పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు

Assembly elections in Jammu and Kashmir after ten years పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు! జమ్మూ & కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమీషన్ సిద్ధమవుతోంది. కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని…

Pawan Kalyan: తొలిప్రేమ తర్వాత నేను చూసిన విజయం ఇదే.

Pawan Kalyan: This is the success I’ve seen since first love. Pawan Kalyan: తొలిప్రేమ తర్వాత నేను చూసిన విజయం ఇదే.. జీవితమంతా దెబ్బలు, తిట్లు తిన్నాను జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా అన్ని స్థానాల్లో…

నాలుగు రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం..

తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్‌.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.

పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ వారికి రాజకియ విలువలు లేవు…. రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. :- పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం…

ప‌దేళ్ల త‌ర్వాత ఒకే వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్

ఏపీలో గెలుపు ఎన్డీయేదే.. కూటమికి మోడీ అండ ఉంది.. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి.. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా.. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ..…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..! దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత…

అయోధ్య తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రెండవ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్

అయోధ్య తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రెండవ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్, గోమతీనగర్ రైల్వే స్టేషన్‌ను ఫిబ్రవరి 19న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం.. 500 ఏళ్ల కల నెరవేరిందన్న సీఎం యోగి ప్రధాని మోదీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇది సాధ్యంమైంది..

రెండ్రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం

రెండ్రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం మళ్లీ నేటి నుంచి జరగనుంది. గత నెల 28వ తేదీన ప్రారంభమైన ఆ కార్యక్రమానికి న్యూ ఇయర్ సందర్భంగా రెండ్రోజులు విరామం ఏర్పడింది. ఈ క్రమంలోనే తిరిగి ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం…

You cannot copy content of this page