ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ శామోషి బాబీ పాయ ఆగస్టు 1వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మడకశిర మండల పరిధిలో గుండుమల గ్రామంలో హెలిపాడ్ స్థలాన్ని…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా యువ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన డాక్డర్‌ తంగిరాల యశ్వంత్‌ మొన్నటి వరకు జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేశారు. తాజాగా కీలకమైన సీఎం కార్యాలయం చీఫ్…

అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు

అమరావతి అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన ఎయిర్ పోర్టుకు 1,200 ఎకరాల భూమి అవసరమవుతుందన్న రామ్మోహన్ నాయుడు భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని వెల్లడి ఎయిర్ పోర్ట్ కోసం ఇటీవల రామ్మోహన్ నాయుడుకి విన్నవించిన…

నా కాళ్లకు ఎవరు దండం పెట్టొద్దు : సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: రాజకీయ నాయకుల కాళ్ల కు దండం పెట్టే సంస్కృతి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ చేసుకోవద్దు. తల్లిదండ్రుల కు,భగవంతుడికి మాత్రమే కాళ్లకు దండం పెట్టండి అంటూ చంద్రబాబు…

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం

New government headed by CM Chandrababu Naidu అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ మీటింగ్ లోచంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్. 1)16,347 టీచర్ పోస్టుల భర్తీ…

ఎంపీగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం

Rammohan Naidu takes oath as MP ఎంపీగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులోనే రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

నారా చంద్రబాబు నాయుడు అనే నేను::

My name is Nara Chandrababu Naidu. కృష్ణాజిల్లా :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి…

చంద్రబాబు నాయుడు తోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

ఉయ్యూరు 7.6.2024 చంద్రబాబు నాయుడు గారి తోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్. ఉండవల్లిలోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఆయన్ను కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా…

ఉండవల్లిటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

Shouldn’t TDP leader Nara Chandrababu Naidu ఉండవల్లిటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మరికొందరు IAS, IPS అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ

గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ జరగనున్న సందర్భంగా నిన్న గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తో…

రోజు రోజుకి డీలా పడిపోతున్న కళ్యాణదుర్గం టిడిపి..స్పీడ్ పెంచిన ఉమామహేశ్వర నాయుడు…

ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్ది ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టిడిపి నుంచి చేరికలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి.26-04-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసిపి క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్ మండలం మానిరేవు గ్రామానికి చెందిన 12…

పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధం: ఉమామహేశ్వర నాయుడు

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 20-04-2024 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి, బొచ్చుపల్లి, కైరేవు గ్రామాలలో ఎన్నికల…

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు గారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో…

You cannot copy content of this page