మహిళల కోసమే ఈ పథకం

మహిళల కోసమే ఈ పథకం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు అమలు చేస్తోంది. అలాంటి వాటిలో ‘ప్రధానమంత్రి విశ్వకర్మ సిలై మెషీన్ యోజన’ కూడా ఒకటి. దీని ద్వారా అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను…

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది. అర్హతలు:…

పథకం ప్రకారమే నాపై కుట్ర జరుగుతోంది.

పథకం ప్రకారమే నాపై కుట్ర జరుగుతోంది. సహాయం కోసం అధికారి శాంతి నన్ను కలిసినంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా? నిజనిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు నాపై వార్తలు రాస్తున్నారు. మా పార్టీకి చెందిన కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.…

కొందరికే అమలవుతున్న గృహజ్యోతి పథకం!

కొందరికే అమలవుతున్న గృహజ్యోతి పథకం!కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అందరికీ అమలు కావడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వారికి ఉచిత కరెంట్‌ ఇస్తామంది. అయితే రేషన్‌ కార్డు లేదని, సర్వీస్‌ నెంబర్‌ తప్పు ఎంటర్‌…

రైతు భరోసా పథకం పేరు మార్పు.

Change of name of Rythu Bharosa Scheme రైతు భరోసా పథకం పేరు మార్పు. “అన్నదాత సుఖీభవ” గా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు…

వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం

వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా సీఎం జగన్ అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గతంలో పేద మహిళలకు మంచి చేయాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. బాబు పాలనలో పేదలు నిరుపేదలుగా.. పెద్దలు పెత్తందార్లుగా మారిపోయారు. వైయస్ఆర్ ఈబీసీ…

నేడు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ – 200 యూనిట్ల విద్యుత్ పథకం ప్రారంభం..

రంగారెడ్డి జిల్లా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం నేడు శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు.. చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ…

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,…

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌ శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో…

You cannot copy content of this page