ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..

Andhra Pradesh government has taken a key decision. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు‌ నియమించింది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావును.. కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించారు..…

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు

District Collector Sathyaprasad made a surprise inspection of Jagityala Government Hospital జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు… జగిత్యాల :ఆసుపత్రిలోని వార్డు లను కలియ తిరుగుతూ డాక్టర్లు, సిబ్బంది ఇతర వైద్య…

టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం

The government will give good news to the teachers టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వంతెలంగాణలో టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. 15 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్స్‌ ఫైల్‌ సిద్ధమైంది. ఆమోదించిన తర్వాత…

రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

Key directives of the State Govt రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు 2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019-24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త…

మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి…

Enroll your children in a government school… మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి…. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, డిఈఓ ఇందిరా,…

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్

Telangana government is good news for women తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

Quality education in government school ములుగు జిల్లా. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య :: పంచాయితీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు. ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడమే…

రాయికల్ పట్టణం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం

Badi Bata program undertaken by Telangana state government in Raikal town రాయికల్ పట్టణం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం లో భాగంగా జిల్లా,మండల పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,…

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్య

Introduction of English medium in government school and corporate level education without distinction between rich and poor ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్యను అందించేందుకు…

జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Telangana State Govt at Vivekananda Mini Stadium in Jagityala town జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2024 ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల…

సమస్యలతో పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు……. సిపిఐ

Government schools reopened with problems, future of students in question……. CPI సమస్యలతో పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు……. సిపిఐఅనుమతులు లేని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నపాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్*విద్యారంగ సమస్యలను…

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: కూటమి నేతలు

Invite to form government: Coalition leaders ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: కూటమి నేతలు ఎన్డీఏ కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురందీశ్వరి, నాదెండ్ల గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. తమ సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ…

తీన్మార్ మల్లన్నను సన్మానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Government Whip Adi Srinivas who felicitated Theenmar Mallanna తీన్మార్ మల్లన్నను సన్మానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాదులో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్నను, ఎంపీగా చెలిమల కిరణ్ కుమార్ రెడ్డిలను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది…

పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో బడిబాట అవగాహన కార్యక్రమం

Childcare Awareness Program at Pilligundla Government School పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో బడిబాట అవగాహన కార్యక్రమం శంకర్‌పల్లి: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అవగాహన కార్యక్రమ ర్యాలీని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పిల్లిగుండ్ల గ్రామ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ)గా కే.విజయానంద్

K. Vijayanand as the Chief Secretary (Chief Secretary) of Andhra Pradesh State Government ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ)గా కే.విజయానంద్ ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్…

అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు

A mega surgical camp was started in Atchampet Government Area Hospital అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు … నల్లమల ముద్దుబిడ్డ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించే మెగా…

కేరళ లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుండి భారీ విముక్తి….

Massive liberation of Sri Padmanabha Swamy Temple in Kerala from the communist government. కేరళ లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుండి భారీ విముక్తి…. రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ…

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు

Government notices to mothers who do not pay fees ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు…

గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం:: మాజీ మంత్రి హరీష్ రావు

The Congress government is boasting:: Former minister Harish Rao హైదరాబాద్ :-ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కొత్తగా నియమితులైన నర్సింగ్‌…

గొర్రెల పెంపకం దారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ నాలుగు రోజులు క్రిందకలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళిన 200 గొర్రెలు తిని మృత్యువాత పడ్డాయని, దాదాపు 30 లక్షల రూపాయలు విలువగల జీవాలు కోల్పోయి కేవలం గొర్రెలవృత్తిపై ఆధారపడి…

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసానిని గెలిపిస్తాయి: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపిస్తాయని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధి తంగడపల్లి, మడికట్టు గ్రామాలు, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య…

దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

మే 4 నుంచి కొత్త ఆర్డర్ అమల్లోకి.. భారతదేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రభుత్వంలో మార్పులకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చరిత్రలో కూడా జరిగాయి. అటువంటి పరిస్థితిలో ఎన్నికల మధ్య ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతికి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంది.…

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కుత్బుల్లాపూర్ సంపూర్ణ అభివృద్ధి చెందింది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్ నగర్ నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేగా కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో…

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ నెరవేర్చలేదు..కూటమి ప్రజలను మోసం చేసింది

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు.…

ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్…. మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు…

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 29 & 27వ డివిజన్ లో…

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు.ఎండతీవ్రత ఉన్నా.. వర్షం కురిసినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు…

వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థ

వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థజగన్ పాలన ఆర్థిక దుర్వినియోగం, అవినీతిలకు మారుపేరుగా మారింది. ఏప్రిల్ 23– బనగానపల్లె పట్టణంలోని ఈద్గ నగర్ లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో బనగానపల్లె టిడిపి ఎమ్మెల్యే…

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే రామసముద్రంలో ఓటేసినట్టే – ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్టులోభూములు కోల్పోయిన ఓ రైతు తన ఇంటి తానే కూల్చుకొని చితి పెల్చుకొని సజీవ దాహం…

You cannot copy content of this page