శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు

శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శంకర్పల్లి లో ఉన్న అన్ని జూనియర్ కాలేజీలో మరియు పాఠశాలలను బంద్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం NSUI ఉపాధ్యక్షులు అజాస్…

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను NTA విడుదల చేసింది

ఎన్‌టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును యాక్సెస్‌ చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్‌ 1 తుది కీని ఎన్‌టీఏ నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది.

You cannot copy content of this page