మండుతున్న ఎండను సైతం లెక్కచేయక పట్టపగలు గంటల తరబడి ప్రచార రధం

మండుతున్న ఎండను సైతం లెక్కచేయక పట్టపగలు గంటల తరబడి ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు మైలవరం మండలం పోందుగుల గ్రామం లో ఎన్నికల ప్రచారం…

తెలుగు రాష్ట్రాలలో మండుతున్న ఎండలు

హైదరాబాద్:మార్చి 09మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నా యి. తెలుగు రాష్ర్టాల్లో రోజు వారీ కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రత లు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి.…

You cannot copy content of this page