బిజెపి కేంధ్ర రాష్టృ మంత్రుల స్వాగత ర్యాలీకి జెండా

బిజెపి కేంధ్ర రాష్టృ మంత్రుల స్వాగత ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించిన కేఎన్ఆర్ విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పంతులు మేడ బిజెపి కార్యాలయం నుండి విశాఖ వినాశ్రయంకి బిజెపి కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆద్వర్యంలో కార్ల ర్యాలీగా వెల్లారు. కేంద్ర…

గత ప్రభుత్వంలో మంత్రుల అవినీతితో అభివృద్ధి కుంటు పడింది

In the previous government, the development was hampered by the corruption of the ministers గత ప్రభుత్వంలో మంత్రుల అవినీతితో అభివృద్ధి కుంటు పడింది…. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బిఆర్ఎస్ నాయకుల ప్రచారం…. పార్లమెంటు…

జిల్లాలో పర్యటించిన మంత్రుల బృందం

A delegation of ministers visited the district జిల్లాలో పర్యటించిన మంత్రుల బృందం పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( ) సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, ప్రాజెక్టుల ద్వారా…

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

అమరావతి: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలపై ఈ…

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం..

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం.. ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే…

You cannot copy content of this page