ఏపీలో అక్టోబర్ 1నాటికి నూతన లిక్కర్ పాలసీ

ఏపీలో అక్టోబర్ 1నాటికి నూతన లిక్కర్ పాలసీ అమరావతీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ అమలు కోసం అధికారులు ప్రాథమికంగా పలు ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై నిర్వహించనున్న సమీక్షలో కొత్త లిక్కర్…

జగన్ పాలనలో లిక్కర్ MD వాసుదేవరెడ్డి

Liquor MD Vasudeva Reddy during Jagan’s rule జగన్ పాలనలో లిక్కర్ MD వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారటానికి రంగం సిద్దం !మొత్తం చెప్పేస్తా అంటున్న వాసుదేవ రెడ్డి..!…

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు. ఈ నెల 21న విచారణకు రావాలని కేజ్రీవాల్‌ కు ఆదేశం. బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 9వ సారి ఈడీ నోటీసులు…

లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటివరకు జరిగిన ఈడి అరెస్టులు

2022 సెప్టెంబర్‌ 27న ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌.. 2022 నవంబర్‌ 10న శరత్‌చంద్రా రెడ్డి , బినోయ్‌బాబు అరెస్ట్‌.. 2022 నవంబర్‌ 14న రాబిన్‌ డిస్టలరీస్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ బోయినపల్లి అరెస్ట్‌.. 2022 నవంబర్‌ 14న విజయ్‌…

లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ: ఎనిమిదో సారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. మార్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు

లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఏడోసారి సమన్లు అందాయి. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది. సమన్లు చట్టవిరుద్ధమని,…

You cannot copy content of this page