పాండురంగ స్వామివారికి ఆషాడ పట్టి, రుక్మాబాయి అమ్మవారికి సారే సమర్పణ

నరసరావుపేట పట్టణంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం నందు పాండురంగ స్వామివారికి ఆషాడ పట్టి, రుక్మాబాయి అమ్మవారికి సారే సమర్పణ జరిగినది. ఈ కార్యక్రమం నందు ఆలయ ధర్మకర్త తాటికొండ కోటేశ్వరరావు, కుమారి వాణి దంపతులచే మరియు…

You cannot copy content of this page